ఆంధ్ర ప్రదేశ్
-
తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు
తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. విజయవాడలో ఎయిరిండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానం ల్యాండింగ్కు ఇబ్బంది తలెత్తింది.…
Read More » -
మా డాక్టర్ మాకే కావాలి.. ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్ల ఆందోళన
మా డాక్టర్ మాకు కావాలి వేరే డాక్టర్ మాకు వద్దు అంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలోలో డయాసిస్ పేషెంట్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ…
Read More » -
Kakinada: నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న…
Read More » -
గోవిందరాజు స్వామి ఆలయంలో తాగుబోతు హంగామా టీటీడీ పై భూమన ఫైర్
తిరుపతి శ్రీగోవిందరాజుస్వామి ఆలయ భద్రత వైఫల్యంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సోదరుడు పూజలు అందుకునే రాజగోపురంపై మందు…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: తిరుమలలో శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్టమెంట్లు,9 షెడ్లు పూర్తిగా నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో బారులు తీరున్న భక్తులు శ్రీవారి…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి రాంబాబు
Tirumala: తిరుమల శ్రీ వారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకుని, వైకుంఠ…
Read More » -
తిరుపతిలో భద్రతా వైఫల్యం.. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హాల్ చల్
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ భద్రత వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గం.ల సమయంలో ఏకాంత సేవ పూర్తిచేసి, ఆలయం మూసివేసిన తర్వాత ఓ…
Read More » -
Gadde Rammohan: ఏ ఎన్నికల్లోనైనా బెజవాడ తూర్పులో సైకిల్ హావా
Gadde Rammohan: ఒక్క నియోజకవర్గం… మూడు ఎన్నికలు.. ముగ్గురు అభ్యర్థులు మారారు….అయినా ఫలితం మాత్రం మారలేదు… ఆ పార్టీకి కలిసి రాలేదు కూడా..ఈసారి అయినా గెలుపు వస్తుందో…
Read More » -
Tirumala: టోకెన్లు లేని సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్స్ లేని సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. స్వామివారి దర్శనానికి…
Read More » -
న్యూ ఇయర్ వేడుకల్లో యువకుల మధ్య ఘర్షణ.. చాకు, బీర్ బాటిల్స్తో దాడి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. పీ.గన్నవరం మండలం ఉడిముడిలో నూతన సంవత్సర వేడుకల్లో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా…
Read More »