ఆంధ్ర ప్రదేశ్
-
Konaseema Collector: కోనసీమ జిల్లా కలెక్టర్కు తప్పిన పెను ప్రమాదం
కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీలు సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ట్రైల్ రన్లో భాగంగా కాయ్…
Read More » -
Guntur: రూ.50 పందెం కట్టి.. పెన్ను మింగిన విద్యార్థి
Guntur: 50 రూపాయల పందెం కోసం ఓ విద్యార్థి పెన్ను మింగేసేని ఘటన గుంటూరు జిల్లలో చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం పందెం కట్టి విద్యార్థి మురళీకృష్ణా పెన్ను…
Read More » -
JC Prabhakar Reddy: తాడిపత్రి ప్రజల కోసమే దీక్ష
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి దీక్షకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర జేసీ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. తాడిపత్రి ప్రజల…
Read More » -
Eluru: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి
Eluru: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ముసునూరు మండలం రమణక్కపేటలో…
Read More » -
శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు
Srikakulam: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్,…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారి క్షేత్రంలో న్యూ ఇయర్ వేడుకలు
Tirumala: నిత్యం గోవింద నామస్మరణలతో మారుమ్రోగే తిరుమల శ్రీవారి క్షేత్రంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భక్తులు పెద్ద శ్రీవారి…
Read More » -
Kollu Ravindra: 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్
Kollu Ravindra: 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమాన్ని…
Read More » -
ఏపీలో 2 మున్సిపాలిటీల గ్రేడ్లు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ-డిప్ టిక్కెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.
Read More »