ఆంధ్ర ప్రదేశ్
-
Bus Fire: కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు దగ్ధం
Bus Fire: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు ఎగసిపడ్డాయి. మంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…
Read More » -
తిరుమల శ్రీవాణి ఆఫ్లైన్ టిక్కెట్లకు బ్రేక్
Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యదామం తిరుమల పుణ్యక్షేత్రం. స్వామి వారి దర్శనార్థం ఆంధ్ర నుండే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు…
Read More » -
ప్రొద్దుటూరు శివాలయంలో కుంభకోణంపై విచారణ
రాజ్న్యూస్ వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ప్రొద్దుటూరు శివాలయంలో కుంభకోణంపై విచారణ చేపట్టింది. బంగారం, వెండి ఆభరణాల మాయంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చెక్కులు, బంగారం, వెండి…
Read More » -
టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
TTD Parakamani Theft Case: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలని…
Read More » -
నేడు చంద్రబాబు అధ్యక్షతన CRDA, SIPB సమావేశం
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై…
Read More » -
కోనసీమ మలికిపురంలో ఆరని బ్లో అవుట్
పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేసింది. భీకర ధ్వనితో పేలుళ్లు, భారీగా ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను…
Read More » -
కృష్ణా జిల్లాలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటించారు. అచ్చయ్యవారి పాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
Narayana: చదువుతోనే సమాజంలో గౌరవం
Narayana: చదువే సమాజంలో అందరికీ గౌరవం పెంచుతుందని ఆ చదువు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్…
Read More » -
సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్
చంద్రబాబుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు డిమాండ్…
Read More » -
కోనసీమలో భారీగా గ్యాస్ లీక్
కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఇరుసుమండలో పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.…
Read More »