ఆంధ్ర ప్రదేశ్
-
AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం
AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న రూ.3200 కోట్ల లిక్కర్ స్కాంపై…
Read More » -
AP Cabinet: అమరావతి రైతులకు ఏపీ కేబినెట్ అదిరిపోయే న్యూస్
AP Cabinet: అమరావతి రైతులకు ఏపీ కేబినెట్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు మంత్రులతో చర్చించిన తర్వాత…
Read More » -
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీకి రూ. 2.70 కోట్లు ఆదాయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 08 గంటల సమయం పడుతుంది. నిన్న…
Read More » -
తిరుపతిలోని రేణిగుంటలో హైఅలర్ట్
తిరుపతిలోని రేణిగుంటలో హైఅలర్ట్ కొనసాగుతోంది. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్టులో క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా రెస్టారెంట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు హెవీ రష్…
Read More » -
నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట
Jethwani Case: నటి జత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట కలిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు…
Read More » -
Kakinada: బావిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి
Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాద ఘటన చోటు చేసుకుంది.స్నేహితులతో ఆడుకుంటూ బావిలో ఏడేళ్ల బాలుడు పడి మృతి చెందాడు .హేమంత్ అనే బాలుడు ఆడుకుంటుండగా బాలు…
Read More » -
Nara Lokesh: శ్రీసిటీకి ఎయిర్పోర్టుతో డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తాం
Nara Lokesh: అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్కు మంత్రి నారా లోకేశ్ ఇవాళ భూమిపూజ చేశారు. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి…
Read More » -
PSR Anjaneyulu: మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్
PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగించారు. ఏపీపీఎస్సీ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు విజయవాడ…
Read More » -
Nellore: దారుణం.. భార్యను గోంతు కోసి చంపిన భర్త
Nellore: అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. అనుపల్లిపాడుకు చెందిన పచ్చిపాల బాబు, పద్మావతి భార్యభర్తలు. వీరికి ఇద్దరు…
Read More » -
నారాలోకేష్ పర్యటన నేపథ్యంలో ఓ వర్గం ఆందోళన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వర్గం ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యేపై సస్పెన్షన్…
Read More »