ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
Chandrababu: భారత్ – పాకిస్థాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. దేశ రక్షణలో…
Read More » -
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. శ్రీహరికోటలో హైఅలర్ట్
శ్రీహరికోటలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఇస్రో భద్రతా వలయంలోకి వెళ్లింది. భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. శ్రీహరికోటలోకి వచ్చిపోయే వాహనాలతోపాటు…
Read More » -
Guntur: ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రినే హత్య చేశాడు కొడుకు. మంగళగిరి బేతపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అడవి శ్రీనివాసరావు…
Read More » -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి
Road Accident: బాపట్ల జిల్లా తిమ్మరాజు పాలెం వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. గ్రానైట్ లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు.…
Read More » -
తిరుమలలో భద్రతా బలగాల మాక్ డ్రిల్
Tirumala: ఆపరేషన్ సిందూర్తో పాక్ వెన్నులో వణుకు పుట్టించారు భారత సైనికులు. ఆపరేషన్ సిందూర్తో భారత్ సత్తాకు తోక ముడిచిన పాక్ పలు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు…
Read More » -
Sajjala: రెడ్బుక్ పాలన పేరుతో పథకం ప్రకారమే అక్రమ కేసులు
Sajjala: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం టీడీపీ ప్రభుత్వానికి పరిపాటి అన్నారు సజ్జల. రాజ్యాంగాన్నిఅడ్డుపెట్టుకొని ప్రభుత్వం…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 10గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న…
Read More » -
CPI Ramakrishna: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ జోహర్లు
CPI Ramakrishna: పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సంతాపం తెలిపారు. దేశం కోసం…
Read More » -
Jawan Murali Nayak: ఏపీ జవాన్ జమ్మూకశ్మీర్లో వీరమరణం
Jawan Murali Nayak: శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూకశ్మీర్లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు…
Read More » -
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి. రాష్ట్రమంతా రాజకీయం ప్రశాంతంగా ఉంటే ఒక్క తాడిపత్రి లో మాత్రం ఎప్పుడు పొలిటికల్ హీట్…
Read More »