ఆంధ్ర ప్రదేశ్
-
తిరుపతిలోని పల్లివీధిలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra: తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా పల్లివీధిలోని వేషాలమ్మ ఆలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. గత ప్రభుత్వంలో…
Read More » -
Fire Accident: వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
Fire Accident: వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో దుకాణంలోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. మరోవైపు పొగలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు…
Read More » -
Thopudurthi Prakash Reddy: పోలీసు విచారణకు హాజరైన తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి
Thopudurthi Prakash Reddy: సత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్కు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేరుకున్నారు. జగన్ పర్యటనలో హెలికాప్టర్ కేసులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నిందితుడిగా…
Read More » -
Gottipati Ravi Kumar: గత జగన్ ప్రభుత్వంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్
Gottipati Ravi Kumar: జగన్ ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పటికి విద్యుత్ ఛార్జీలకు కారణమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ అండ్ కో బ్యాచ్ పనిగట్టుకుని…
Read More » -
Dwaraka Tirumala: కన్నుల పండుగగా ద్వారకాతిరుమల చినవెంకన్న కళ్యాణం
Dwaraka Tirumala: ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమెతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని…
Read More » -
Kesineni Nani: కేశినేని నాని ఇంటిపై దాడి.. చంపేస్తామంటూ బెదిరింపులు
Kesineni Nani: విజయవాడ సీపీకి మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. ఓ వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ వెల్లడించారు. తన…
Read More » -
ఆడుకుంటూ.. బాలుడు మృతి
AP News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. అరుంధతీ కాలనీకి చెందిన వినయ్ తోటి స్నేహితులతో ఆడుకుంటూ మృతి చెందాడు. ఆడుకుంటూ డాబా…
Read More » -
విడదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్రెడ్డి అరెస్ట్
మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. జంగాలపల్లిలో ఓ కుటుంబాన్ని విడదల రజిని పరామర్శించడానికి వెళ్లారు. విడుదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ను అరెస్ట్…
Read More » -
రేపు కళ్లితండాలో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు
పాకిస్థాన్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ను పార్ధివదేహం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సాయంత్రానికి మురళీనాయక్ను పార్ధివదేహం గోరంట్ల మండలం కళ్లితండాకు చేరుకోనుంది. రేపు…
Read More » -
Pawan Kalyan: వృద్ధిరాలితో కలిసి భోజనం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి…
Read More »