ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: ఈనెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన
Chandrababu: ఈనెల 25న చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శాంతిపురం మండలం శివపురం వద్ద.. నూతనంగా నిర్మిస్తున్న సొంతింటి గృహ ప్రవేశ కార్యక్రమంలో…
Read More » -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 3గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 09 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 03 గంటల సమయం పడుతుంది.…
Read More » -
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
Vallabhaneni Vamsi: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. ఇవాల్టితో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు ఆయన్ను…
Read More » -
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
AP Liquor Scam Case: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీను సిట్ పోలీసులు అదుపులోకి…
Read More » -
కృష్ణా జిల్లా ఘంటసాలలో బుద్ధ జయంతి మహోత్సవాలు
Buddha Jayanti: కృష్ణా జిల్లా ఘంటసాలలో బుద్ధ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, ఎంపీ బాలశౌరి,…
Read More » -
Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగింది
Nimmala Ramanaidu: జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ రంగాన్ని…
Read More » -
Satyavardhan kidnap Case: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు.. ఛార్జ్షీట్లో కీలక విషయాలు
Satyavardhan kidnap Case: టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కిడ్నాప్కు సంబంధించి ఛార్జ్షీట్లో కీలక విషయాలు వెల్లడించారు. టీడీపీ ఆఫీస్పై…
Read More » -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 4గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 04 గంటల సమయం పడుతుంది.…
Read More » -
శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవంలో…
Read More » -
Road Accident: బొలెరోను ఢీకొట్టిన డీసీఎం.. నలుగురు కూలీలు మృతి
Road Accident: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ మండలం శివాపురంలో రోడ్డుప్రమాదం జరిగింది. బొలెరోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు.…
Read More »