ఆంధ్ర ప్రదేశ్
-
Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు
Flight Services: కూటమి ప్రభుత్వంలో ఫ్లైట్ పాలిటిక్స్ నడుస్తున్నాయా..! నేతల మధ్య విమాన జగడం ముదురుతోందా..! కూటమి ఎమ్మెల్యేల మాటల్ని ఆ కేంద్రమంత్రి సీరియస్గా తీసుకున్నారా..! ఫ్లైట్…
Read More » -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 6 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 06 గంటల సమయం పడుతుంది.…
Read More » -
Anantapur: ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
Anantapur: అనంతపురం జిల్లా కల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వేసవి విడిదిలో భాగంగా కాల్వలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి చెందగా కాపాడబోయి మరొకరి…
Read More » -
కేశినేని నాని సోషల్ మీడియా ట్వీట్లపై స్పందించిన ఎంపీ చిన్ని
Kesineni Chinni: కేశినేని నాని సోషల్ మీడియా ట్వీట్లపై ఎంపీ చిన్ని స్పందించారు. తాను ఎక్కడో దాక్కొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి…
Read More » -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 06 గంటల సమయం పడుతుంది.…
Read More » -
Tirumala: తిరుమలలో యోగ సాధన చేసిన చిన్నారి
Tirumala: లక్ష్యంతో ముందుకు వెళ్తే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సంకల్ప దీక్ష ఉంటే చాలు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చునేది ఇక్కడ…
Read More » -
Srisailam: శ్రీశైల దేవస్థానంలో అక్రమాలు
Srisailam: శ్రీశైల దేవస్థానంలో అక్రమాలు జరిగాయి. కుర్చీ ఖర్చులు సైతం మింగిన వైనం వెలుగులోకి వచ్చింది. నాణ్యత లేని కుర్చీలను సంబంధిత ఇంజినీర్లు కొనుగోలు చేశారు. దీంతో…
Read More » -
Beeda Ravichandra: మాజీ మంత్రి అనిల్కు ఎమ్మెల్సీ బీదా రవీచంద్ర కౌంటర్
Beeda Ravichandra: మాజీ మంత్రి అనిల్కుమార్కు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కౌంటర్ ఇచ్చారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అనిల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాకాణి…
Read More » -
Chandrababu: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
Chandrababu: అమరావతి సచివాలయంలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. అధికారులు…
Read More » -
కాకినాడ జిల్లా కాట్రావులపల్లిలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తడిసిన ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్…
Read More »