ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు
Tirumala: శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేటి అర్థరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గత 9…
Read More » -
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
Chandrababu: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన ఆయన, అమరావతికి…
Read More » -
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు…
Read More » -
Visakhapatnam: బంగారం చోరీ యత్నం.. నలుగురు మహిళలు అరెస్ట్
విశాఖ జిల్లా పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలరీలో నలుగురు మహిళలు బంగారం చోరీకి ప్రయత్నించారు. బంగారం షాపులోకి వచ్చిన మహిళలు బంగారం బుట్ల చూపించమని అడిగారు. బుట్లు చుపించగా…
Read More » -
ప్రియుడి మోజులో పడి.. భర్తను హత్య చేయించిన భార్య
విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన అల్లాడ నాగరాజు మిస్సింగ్ కేసులో భార్యనే ప్రధాన నిందితురాలిగా పీఎం పాలెం పోలీసులు తేల్చారు. గత నెల 9న సాయంత్రం…
Read More » -
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కొమరాడ మండలం గంగరాయవలస గ్రామంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను ఏనుగుల గుంపు నాశనం చేశాయి. అమ్మకానికి…
Read More » -
నేడు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి, 10. 40 ని.లకు పోలవరం ప్రాజెక్ట్…
Read More » -
ONGC Gas Leak: అదుపులోకి రాని బ్లోఅవుట్
ONGC Gas Leak: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని ఇరుసుమండ గ్రామంలో ONGC గ్యాస్ మంటలు మూడవ రోజూ కొనసాగుతున్నాయి. గత 48 గంటలుగా గ్యాస్…
Read More » -
Bus Fire: కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు దగ్ధం
Bus Fire: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు ఎగసిపడ్డాయి. మంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…
Read More » -
తిరుమల శ్రీవాణి ఆఫ్లైన్ టిక్కెట్లకు బ్రేక్
Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యదామం తిరుమల పుణ్యక్షేత్రం. స్వామి వారి దర్శనార్థం ఆంధ్ర నుండే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు…
Read More »