ఆంధ్ర ప్రదేశ్
-
తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ డా.వి. నారాయణన్ తిరుమ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల…
Read More » -
Kadapa: గండికోట ఉత్సవాలు.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప జిల్లా జమ్మలమడుగులో రేపటి నుంచి గండికోట ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలోనే గండికోట ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎస్పీతో కలిసి…
Read More » -
మన్యం జిల్లాలో ఘనంగా మెగా సంక్రాంతి వేడుకలు
పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణ పల్లి గ్రామంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఐసీడీఎస్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి…
Read More » -
Bapatla: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Bapatla: బాపట్ల జిల్లా నగరం మండలం చిరకాల వారి పాలెం తృట్టిలో తప్పిన పెను ప్రమాదం. స్టీరింగ్ స్టక్ అవడంతో అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.…
Read More » -
Pawan Kalyan: పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిర్వహించిన ప్రసంగంలో ఆసక్తికర అంశాలు.. పిఠాపురాన్ని ఆదర్శవంతమైన ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు హోంమంత్రి. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమెకు…
Read More » -
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.…
Read More » -
ఇంజన్ నుంచి విడిపోయిన గూడ్స్ బోగీలు.. పెను ప్రమాదం తప్పింది
అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కి ప్రమాదం తప్పింది.ఎల్ సి నెంబర్ 35 వద్ద తెల్లవారుజామున ఇంజన్ నుండి బోగీలు విడిపోయాయి.…
Read More » -
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భారీ ఆదాయం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడచిన 16.రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.09 కోట్ల రూపాయల…
Read More »
