ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల…
Read More » -
ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో తొమ్మిది మంది కూలీలు…
Read More » -
Perni Nani: జగన్ అంతు చూడటం చంద్రబాబు, లోకేష్ తరం కాదు
Perni Nani: మరోసారి మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్పై పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ అంతు…
Read More » -
Peddireddy: మోసం చేయడం చంద్రబాబు నైజం
Peddireddy: చిత్తూరు జిల్లా పుంగనూరులో సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్…
Read More » -
Chandrababu: కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి చంద్రబాబు నివాళి
Chandrababu: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు.
Read More » -
ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడి కొడుకుపై దాడి
పల్నాడు జిల్లాలో దారుణఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడి కొడుకు గొంతు కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరసరావుపేట స్థానిక 12 వ వార్డులో…
Read More » -
రాయుడు హత్య కేసులో సంచలన విషయాలు
శ్రీకాళహస్తి డ్రైవర్ రాయుడు హత్య కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. ఇందులో భాగంగా చెన్నై సీపీ అరుణ్ కీలక విషయాలు వెల్లడించారు. డ్రైవర్ని చంపింది వినుత దంపతులేనన్నా…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనానాకి పొటెత్తారు. వారాంతం కావడంతో అనుహ్యంగా పెరిగిన రద్దీతో ఏడుకొండలవాడి సన్నిధి భక్తజనులతో కిక్కిరిసిపోయింది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు…
Read More » -
Perni Nani: చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి
Perni Nani: మాజీ మంత్రిపేర్ని నానికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పేర్ని నాని పై టీడీపీ నేతలు కేసు పెట్టారు.…
Read More » -
Srisailam: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద నీరు
Srisailam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి లక్షా…
Read More »