ఆంధ్ర ప్రదేశ్
-
హిందూపురం నియోజకవర్గంలో మంత్రి సత్యప్రసాద్ పర్యటన
Satya Prasad: ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన…
Read More » -
పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు
చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. యల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నష్టం చేశాయి. ఏడు ఏనుగుల మంద వ్యవసాయ క్షేత్రంలోని…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల…
Read More » -
ఐనవోలులో దారుణం.. నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ దాడి
గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్తో దాడి చేశారు. దంపతుల కేకలు విని స్థానికులు మంటలను ఆర్పేశారు. ఘటనలో…
Read More » -
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
Prabhakar Rao: ఫోన్ టాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా…
Read More » -
Annamayya: అద్భుత దృశ్యం.. బయటపడ్డ శివలింగం
Annamayya: అదిగో అల్లదిగో.. శ్రీహరివాసము.. అంటూ దేవదేవుడైన.. తిరుమల శ్రీవారిని ప్రత్యక్షం చేసుకున్న పరమ భక్తుడు అన్నమాచార్యులు. ఉమ్మడి కడప జిల్లా రాజాంపేటకు సమీపంలోని తాళ్ళపాకలో జన్మించారు.…
Read More » -
రేపు జలశక్తి మంత్రి సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటీ
బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో.. రేపటి జలశక్తి మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బనకచర్లపై…
Read More » -
ఢిల్లీకి సీఎం చంద్రబాబు
కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా రెండ్రోజులపాటు కేంద్రమంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం…
Read More » -
మన్యం జిల్లా పెదమేరంగిలో గజరాజుల బీభత్సం
మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. స్థానిక మినీ మోడ్రన్ రైస్మిల్లోకి చొరబడి హల్చల్ చేశాయి. అంతేకాదు పండ్ల దుకా ణాన్ని కూడా…
Read More » -
విజయనగరం జిల్లా బుచ్చంపేటలో ఉద్రిక్తత
విజయనగరం జిల్లా రాజాం మండలం బుచ్చంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థలం, గోడ నిర్మాణ విషయంలో ఘర్షణ తలెత్తింది. ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా…
Read More »