ఆంధ్ర ప్రదేశ్
-
Vallabhaneni Vamsi: గన్నవరం పీఎస్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేరుకున్నారు. వంశీ రాకతో.. గన్నవరం పీఎస్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరినీ…
Read More » -
Kankipadu: కారు బీభత్సం.. బాలుడు మృతి
Kankipadu: కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడులో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అంకమ్మతల్లి గుడి వద్ద…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల…
Read More » -
భద్రాచలంలో పెరుగుతున్న వరద ఉధృతి
Bhadrachalam: తెలుగు రాష్ట్రాల్లో జలకళ సంతరించుకుంది. కృష్ణా, గోదావరి నదులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 40.05 అడుగులకి గోదావరి…
Read More » -
AP Liquor Scam Case: నేడు సిట్ ముందుకు విజయసాయి రెడ్డి
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మళ్లీ స్పీడప్ అయింది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మళ్లీ నోటీసులు…
Read More » -
Chandrababu: జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలి
Chandrababu: అమరావతిలోని ఏపీ సచివాలయంలో ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి…
Read More » -
తిరుమలలో శ్రీవారి లాంటి మరో ఆలయం
Tirumala: పచ్చని హరిత తోరణాలు చుట్టూ ఎత్తైన పర్వతాలు.. ఎటు చూసిన ప్రకృతి రమణీయత, దైవ కళ ఉట్టిపడేలా నిత్యం గోవిందా నమః సంకీర్తన. స్వామి వారి…
Read More » -
శ్రీశైలం దేవస్దానంలో 25 మంది స్థానిక ఉద్యోగుల అంతర్గత బదిలీలు
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో స్థానిక అంతర్గత బదిలీలు నిర్వహించారు. బదిలీలో డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ కమిషనర్, శాశ్వత ఉద్యోగుల, ఒప్పంద ఉద్యోగులు, మొత్తం 25…
Read More » -
Kakinada: అర్ధరాత్రి మందుబాబుల వీరంగం
Kakinada: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పెద్దపూడి గ్రామంలో మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ…
Read More » -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల,వారికి 20…
Read More »