-
తెలంగాణ
Venkataramana Reddy: ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదు
కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కలెక్టరేట్కు ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి చేరుకున్నారు. షబ్బీర్ అలీకి మరోసారి సవాల్ విసిరారు.…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ FSL అగ్నిప్రమాదంలో కీలక మలుపు
హైదరాబాద్ FSL అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంపై ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 11 వందల ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ బృందం గుర్తించింది. కేసుల…
Read More » -
తెలంగాణ
Ramchander Rao: బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం సరికాదు
Ramchander Rao: బాన్సువాడ అల్లర్ల ఘటనపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం సరికాదని రాంచంద్రరావు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి
గుంటూరు జిల్లా పోలకంపాడులో దారుణం జరిగింది. ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలైంది. నమ్మినవాడు నట్టేట ముంచడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు.. మనస్పర్థలతో…
Read More » -
తెలంగాణ
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత
మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జీవన్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్తో జీవన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. జీవన్…
Read More » -
తెలంగాణ
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కష్ట కాలంలో పార్టీతో ఉన్న జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చే…
Read More » -
తెలంగాణ
Hyderabad: ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు
హైదరాబాద్ ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స…
Read More » -
తెలంగాణ
నల్లమల ఫారెస్ట్లో కార్చిచ్చు
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని అడవిలో కార్చిచ్చు చెలరేగింది. తాటిగుండాల సెక్షన్ పరిధిలో వజ్రాల మడుగు తవిసిపెంట, అక్క మహాదేవి గుహల వరకు…
Read More » -
జాతియం
Modi: భారత్ ఏఐ కేంద్రంగా మారుతోంది
Modi: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించారు. ఈ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని.. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి…
Read More » -
తెలంగాణ
ముగిసిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ గంటన్నర సేపు విచారించారు. కడియంపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ దాఖలు…
Read More »