-
తెలంగాణ
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా తీవ్రతగా నమోదైంది.. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప…
Read More » -
జాతియం
PM Modi: ఉగ్రవాదానికి భారత్ పూర్తి వ్యతిరేకం
ఇజ్రాయెల్లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ..…
Read More » -
తెలంగాణ
తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపులు
Telangana: తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సీబీఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో…
Read More » -
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్నబాలికపై కుక్క దాడి
కామారెడ్డి జిల్లా సోమారంపేట తండాలో కుక్కుల స్వైరవిహారం చేశాయి. అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్నబాలికపై కుక్క దాడి చేసింది. కుక్క దాడిలో బాలిక ముఖం, నోరు…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ మెట్రో ఫేజ్2కు రంగం సిద్ధం
తెలంగాణలో మెట్రో రైలు ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన టేక్ ఓవర్ ప్రక్రియను వేగవంతం చేసింది సర్కార్. అదేవిధంగా మెట్రో రైలు ఫేజ్ 2కు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు…
Read More » -
సినిమా
మహేష్-రాజమౌళి ఫైట్.. వీడియో వైరల్!
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ ‘వారణాసి’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇద్దరూ కాఫీ షాప్లో ఫైట్ చేస్తున్నట్లు ఒక వీడియో వైరల్ అయింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: నెయ్యిలో అసలు నెయ్యే లేదు
Pawan Kalyan: గత ప్రభుత్వం తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఏపీ శాసనసభలో తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా…
Read More » -
జాతియం
ఝార్ఖండ్లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
Jharkhand: ఝార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలింది. కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం ఢిల్లీకి…
Read More » -
తెలంగాణ
కోఠి కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులంతా అరెస్ట్
కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గత నెలలో కాల్పులు జరిగిన కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఏకసభ్య కమిషన్ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్…
Read More »