ఆంధ్ర ప్రదేశ్

Bhumana: పరకామణి చోరీ కేసు.. భూమన కరుణాకర్‌రెడ్డికి నోటీసులు

Bhumana Karunakar Reddy: ఏపీలో సంచలనంగా మారిన పరకామణి కేసులో సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని భూమనకు అధికారులు నోటీసులు ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button