తెలంగాణ
Uppal: తీవ్ర విషాదం.. టీచర్ మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

Uppal: ఉప్పల్ పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భరత్నగర్లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూలు నాలుగవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీటీ టీచర్ మందలించాడని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హుటాహుటిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. స్కూల్ యాజమాన్యంపై యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.