ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం

Tirumala: తిరుమలలోని లడ్డూ కౌంటర్ లో సోమవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో 47వ లడ్డూ కౌంటర్లో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై వాటిని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.