తెలంగాణ

Mahesh Kumar Goud: కేంద్రం నిర్ణయమనేది రాహుల్ గాంధీ విజయం

Mahesh Kumar Goud: తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపామన్నారు మహేష్ కుమార్ గౌడ్. జనగణనలో కులగణను కూడా కేంద్రం చేర్చడం శుభపరిణామన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయమే అంటున్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button