ఆంధ్ర ప్రదేశ్
పాలకొండ ఛైర్ పర్సన్గా మల్లీశ్వరి ఎన్నిక

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ఛైర్ పర్సన్గా మల్లీశ్వరి ఎన్నిక అయ్యారు. ఆకుల మల్లీశ్వరి ఎన్నికతో ఉత్కంఠ వీడింది. నగర పంచాయతీ ఛైర్పర్సన్గా రెండో వార్డు సభ్యురాలు మల్లీశ్వరిని ఎన్నుకున్నారు. అయితే కొన్నినెలలుగా ప్రత్యేక జీవోలో వైసీపీ నేత ప్రతాప్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు.
ఇక నాటకీయ పరిణామాల మధ్యలో ఆకుల మల్లీశ్వరి టీడీపీలో చేరారు. మరోవైపు మల్లీశ్వరిని ప్రలోభాలు పెట్టారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మల్లీశ్వరి టీడీపీలో చేరిందంటు న్నారు కూటమి ప్రభుత్వం.