ఆంధ్ర ప్రదేశ్

Election Commission: ఏపీలో రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

Election Commission: ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూ ల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button