ఆంధ్ర ప్రదేశ్

KA Paul: ప్రవీణ్ పగడాలను అవమానపరచడం సరికాదు

KA Paul: మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమాన పర్చడం సరికాదన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై కేఏ పాల్ మండిపడ్డారు. ఐజి వీడియోలు విడుదల చేశారని ఓ జర్నలిస్ట్ చెప్పారని కానీ ఐజి ఎటువంటి వీడియోలు రిలీజ్ చేయలేదని స్పష్టం చేశారని అన్నారు.

ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వంతు తన తీరును మార్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నార. హెచ్సీయూ భూములను విక్రయించడం మానుకోవాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button