జాతియం

బెంగళూరులో ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శన

Bengaluru: గత ఏరో ఇండియా నుంచి ఇప్పటివరకు చాలా పురోగతి సాధించామన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. బెంగళూరులో ఎయిరిండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను.. ఆయన ప్రారంభించారు.

అస్త్ర క్షిపణి, నూతన తరహా ఆకాశ్ మిసైల్, అండర్ వాటర్ అటానమస్ వెహికల్, అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెస్సల్ వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేశామని తెలిపారు. భవిష్యత్తులో మరింత వేగంగా ముందుకెళ్తామన్నారు రాజ్‌నాథ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button