ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యల పరిష్కరించాం

Nara Lokesh: చిట్‌చాట్‌లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటామని లోకేష్ అన్నారు. యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు .

పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయన్నారు. పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దు అని సూచించారు. టీచర్ల సమస్యలను క్రమపద్దతిలో పరిష్కరించామని లోకేష్ తెలిపారు. అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యల పరిష్కరించామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button