News

Revanth Reddy: కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం రేవంత్ భేటీ

Revanth Reddy: కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం రేవంత్ భేటీఢిల్లీలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. పలు ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. త్రిబుల్ ఆర్, పర్యాటక శాఖకు సంబంధించిన కొన్ని అటవీ భూములకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు. సీఎంతో పాటు భేటీలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button