తెలంగాణ

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్‌కల్యాణ్‌, నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Road Accident: ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button