ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులకు 20 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 06 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 59,564 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 24,905 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు.