ఆంధ్ర ప్రదేశ్
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనీవాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరమ సముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.

నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనీవాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరమ సముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.