ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: వైసీపీ నేతలు ప్రజాసమస్యలను పట్టించుకోలేదు

Nara Lokesh: గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచింది ప్రజలేనన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్ జమానాలో ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులు ఉండేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు లోకేష్.