ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

Chandrababu: మరోవైపు కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఇక నిందితుడ్ని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సీఎంకి తెలియజేశారు.
అయితే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని మరోసారి ఎస్పీకి చంద్రబాబు చెప్పినట్లు తెలు స్తుంది. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సైతం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.