ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: కుప్పంకు ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం చేరుకోనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సొంతింటి గృహ ప్రవేశం ఉన్నందున చంద్రబాబు కుప్పంకు రానున్నారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురంలో ఆయన సొంత ఇల్లు నిర్మించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. రాత్రికి కుప్పంకు నారా భువనేశ్వరీ, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ రానున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button