ఆంధ్ర ప్రదేశ్

విశాఖ బీచ్‌లో అయోధ్య రామ మందిరం సెట్‍

Vizag: విశాఖలో అయోధ్య నమోన నిర్మాణం చేశారు. అయోధ్యలో బాల రాముడుని విశాఖ ప్రజలు చూసేలా గరుడ అయోధ్య రామ మందిరం నిర్వాహకులు ఈ నిర్మాణం చేపట్టారు. 80 మంది కళాకారులతో 49 రోజుల పాటు కష్టపడి అచ్చు అయోధ్యలో ఉన్న విధంగా నమోన ఆలయంసెట్ వేసారు.

ఈ ఆలయ సెట్ కు దాదాపు 2 నెలలు సమయం పట్టింది. విశాఖ బీచ్ పక్కనే అయోద్య ఆలయ సెట్ ఏర్పాటు చేశారు. విశాఖ వాసులు ఇక్కడకు చేరుకొని బాల రాముడిని దర్శించుకున్నారు. అయోధ్య మందిరం సెట్ అందరినీ ఆకర్షిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button