తెలంగాణ
MLC Kavitha: నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ను సందర్శించిన కవిత

MLC Kavitha: పసుపు రైతుల పరిస్థితి చూస్తే గుండె తరక్కుపోతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును సందర్శించిన ఆమె రైతుల సమస్యలను అడిగి తెలసుకున్నారు.
పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదని అందుకే పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యాపారులంతా సిడికేట్గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని ఆరోపించారు కవిత.