ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ..

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ..శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ. ఆలయ క్యూలైన్లు, ప్రధాన వీధులు భక్తులతో కిటకిట. రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి దర్శనార్థం తరలి వచ్చిన భక్తులు.కువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మకు దీపహారతులు సమర్పిస్తున్న భక్తులు.
కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పిస్తున్న భక్తజనం. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం అధికారులు నిరంతరం తాగునీరు, అల్పాహారం వితరణ . దర్శనార్థం శ్రీశైలం విచ్చేసే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కేట్లను దేవస్థానం ఆన్లైన్ ద్వారా పొంది శ్రీశైలం రావాలని భక్తులకు దేవస్థానం అధికారులు సూచన.