సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి

Krish Jagarlamudi: తిరుమల శ్రీవారిని ప్రముఖ సీని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.