TTD
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు రానున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు మంత్రి లోకేశ్, కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు చేరుకుంటారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల క్షేత్రంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
Tirumala: ఉత్సవ ప్రియుడు, భక్త వత్సలుడు, కలియుగ రక్షడుకు శ్రీ శ్రీ వేంకటేశ్వరుడికి ఏడాదికి ఒకమారు నిర్వహించే ఆనందోత్సవంకు తిరుగిరులు ముసత్తబు అవుతున్నాయి. దేవుడే ఆలయం నుంచి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక
Tirumala: తిరుమల శ్రీవారికి ఓ మఠాధిపతి భారీ బంగారు కానుక సమర్పించారు. 1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకములు, 2 వెండి పళ్లాలను కానుకగా సమర్పించారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 01 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 05 గంటల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కార్డెన్ సెర్చ్
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పాపవినాశనం, ఆకాశగంగా, వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంతాలలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 100…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా టీటీడీ పాలకమండలి తీరు ఉందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాన తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. జోరుగా కురిసిన వర్షంతో లోతల్లు ప్రాంతాలు, దర్శన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత
Tirumala: తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు అధికారులు. భక్తులకు టీటీడీ…
Read More »