TTD
-
ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ సంచలన కామెంట్స్
పరకామణి దొంగతనం, నెయ్యి కల్తీ, శాలువాల కొనుగోలలో గోల్మాల్ జరిగిందన్నారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ. కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసేలా పామాయిల్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో కీలక నిందితుడు ఏ-16 అజయ్ కుమార్ సుగంద్ను సిట్ అరెస్ట్ చేసింది. బోలేబాబా కంపెనీకి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 18…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Bhumana Karunakar Reddy: బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
Bhumana Karunakar Reddy: బీఆర్ నాయుడుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఫైరయ్యారు. బీఆర్ నాయుడు ఏడాది పాలన అసమర్థుని జీవన యాత్ర లాగా అమోఘంగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్
Tirumala: తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్వీఎం3–ఎం5…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని…
Read More » -
సినిమా
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో తమిళ హీరో అజిత్, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాదెండ్ల మనోహర్
Nadendla Manohar: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమలకు వచ్చిన ఆయన శనివారం ఉదయం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు
Tirumala: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందించారు. గత 11 నెలల్లో రికార్డు స్థాయిలో 918.6 కోట్లు రూపాయలు వచ్చాయి. అన్నప్రసాదం, శ్రీవాణి ట్రస్ట్లకు అత్యధికంగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు…
Read More »