TTD
-
ఆంధ్ర ప్రదేశ్
TTD: తిరుపతి ఘటన.. బాధితులకు పరిహారం పంపిణీ కోసం 2 బృందాలు
TTD: తిరుపతి ఘటన బాధిత కుటుంబాలకు నేటి నుంచి పరిహారం ఇవ్వనుంది టీటీడీ. దీని గురించి బోర్డు సభ్యులతో 2 బృందాలను నియమించారు పాలక మండలి ఛైర్మన్.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కల్యాణ్ సూచనలను కచ్చితంగా పాటిస్తాం: బీఆర్ నాయుడు
తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షమాపణ చెప్పే అంశం కాకరేపింది. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అధికారులు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి.. భారీగా పాల్గొన్న భక్తులు
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాని పురస్కరించుకొని.. చక్రస్నాన మహోత్సవాని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్కు ప్రాతకాల కైంకర్యాలు చేశారు. అనంతరం గర్భాలయం నుంచి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Naveen Kumar Reddy: భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది
Naveen Kumar Reddy: తిరుమల ఘటనపై బీజేపీ నాయకుడు నవీన్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ శాఖల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: మహా కుంభమేళాకు బయల్దేరిన శ్రీవారి కల్యాణ రథం
Tirumala: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్మెంట్లలో స్వామి వారం దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న…
Read More » -
సినిమా
Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్..
Janhvi Kapoor: నటి జాన్వీ కపూర్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం నాడు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: 2024లో శ్రీవారి దర్శనం, ఆదాయం వివరాలు…
Tirumala: 2024లో శ్రీవారి దర్శనం, ఆదాయం వివరాలు… –2024లో శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు –శ్రీవారి హుండీ ద్వారా రూ.1.365 కోట్లు కానుకలు సమర్పించిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు. ఉదయం 10 గంటల సమయంలో ఆలయఫై వెళ్లిన ఓ విమానం. ఆలయం పై విమానాల ప్రయాణం చెయ్యడం ఆగమ శాస్త్ర…
Read More »