తెలంగాణ
Nandyala: విషాదం.. కొడుకు ప్రవర్తన నచ్చక తల్లిదండ్రుల సూసైడ్

Nandyala: నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు ప్రవర్తన నచ్చక.. తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొడుకు సుధీర్ హిజ్రాలతో తిరుగుతున్నాడని మనస్థాపానికి గురైన పేరెంట్స్.. పురుగుల మందుతాగారు. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తల్లిదండ్రులు మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.