ఆంధ్ర ప్రదేశ్

AP liquor case: ఏపీ లిక్కర్ కేసులో నలుగురికి సిట్ కస్టడీ

AP liquor case: ఏపీ లిక్కర్ కేసులో నలుగురికి సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసీరెడ్డి, ధనుంజయ‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి,.. గోవిందప్పను సిట్ అధికారులు విచారించనున్నారు. రేపటి నుంచి నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button