ఆంధ్ర ప్రదేశ్

Virus: బర్డ్ ఫ్లూ‌ కలకలం.. రెండు వేలకు పైగా కోళ్లు మృతి

Virus: ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. మరో రెండు వేలకు పైగా కోళ్లు మృతిచెందాయి. గంపలగూడెంలో రెండ్రోజుల్లో 10 వేలకు పైగా కోళ్ల మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన కోళ్ల నుంచి అధికారులు శాంపిల్స్ సేకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button