తెలంగాణ
MLC Kavitha: రాహుల్ గాంధీ ఖామోష్.. ప్రియాంక గాంధీ డుమ్మా

MLC Kavitha: ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై కవిత విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లు చర్చ సందర్భంగా లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారున. లక్షలాది మంది హక్కుల పట్ల బాధ్యతకు బదులుగా గాంధీ సోదరులు మౌనాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. ప్రజలకు గొంతులు అవసరమైనప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ట్వీట్ చేశారు.