ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం

Srisailam : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం రేగింది. స్థానిక వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్‌పై తొమ్మిది పెద్ద సైజు బుల్లెట్స్ లభ్యం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తు లు బుల్లెట్స్ వదిలివెళ్లినట్లు తెలుస్తుంది. బుల్లెట్స్‌తోపాటు 4 బాంబులు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు బుల్లెట్స్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button