తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ ఆనంద్

ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో సీపీ ఈ అవార్డును అందుకున్నారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై సీవీ ఆనంద్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.