తెలంగాణ

Revanth Reddy: ఆరాంఘర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఆరాంఘర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలోనే ఫ్లైఓవర్ రెండో అతి పెద్దది. 4.08కిలోమీటర్లు, ఆరులైన్లతో దీనిని నిర్మించారు. భూసేకరణతో కలిపి 800 కోట్ల రూపాయలు ఖర్చైంది. ఈ ఫ్లైఓవర్​ అందుబాటులోకి వస్తే బెంగళూరు జాతీయ రహదారి మీదుగా తక్కువ సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణం చేసే వాహనాలకు ట్రాఫిక్‌ చిక్కులు తొలగనున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button