తెలంగాణ

BJP: తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

BJP: తెలంగాణలో 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. బీసీలకు 15 చోట్ల, ఓసీలకు 10 చోట్ల, ఎస్సీలకు 2 చోట్ల అవకాశం కల్పించింది. హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడిగా లంకల దీపక్ రెడ్డిని నియమించింది. భువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్, జనగామ అధ్యక్షుడిగా చౌడా రమేష్‌కు అవకాశం కల్పించింది.

హైదరాబాద్ సెంట్రల్- దీపక్ రెడ్డి
భువనగిరి- అశోక్ గౌడ్
జనగామ- చౌడా రమేష్
నల్గొండ- వర్షిత్ రెడ్డి
మేడ్చల్- బి. శ్రీనివాస్
సిద్దిపేట- మోహన్ రెడ్డి
గోల్కొండ- ఉమామహేందర్‌
హన్మకొండ- సతీష్ రెడ్డి
భాగ్యనగర్- శేఖర్ చంద్ర
సికింద్రాబాద్- భారత్ గౌడ్‌
నిజామాబాద్- దినేష్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button