India
-
జాతియం
India Pakistan War: భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు
India Pakistan War: హైదరాబాద్ మాదాపూర్లో హైటెన్షన్ నెలకొంది. టర్కీ ఆఫీస్ వద్ద బలగాలు మోహరించాయి. చెప్పాలంటే భారత్పై పాక్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ…
Read More » -
జాతియం
అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. రాత్రి తన ఇంటి సమీపంలో భారత్ బాంబుల మోత మోగించడంతో.. అలెర్ట్ అయిన పాక్ బలగాలు, షెహబాజ్ షరీఫ్ను…
Read More » -
జాతియం
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవుతోంది
Rajnath Singh: భారత రక్షణ దళాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.…
Read More » -
జాతియం
ఆపరేషన్ సిందూర్.. జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం
Operation Sindoor: భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా నిలిచిపోయిన ఐసీ-814 కేసులో ప్రధాన సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: ఆపరేషన్ సిందూర్ దేశం గర్వించదగ్గ విషయం
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్ పై జరుగుతున్న భారత సైన్యం పోరాటాన్ని…
Read More » -
జాతియం
India- Pakistan: పాకిస్థాన్ లాహోర్లో టెన్షన్ టెన్షన్.. భయాంతో వణికిపోతున్న పాకిస్థాన్
India- Pakistan: పాకిస్థాన్లోని లాహోర్, కరాచీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ఆర్థిక కేంద్రమైన కరాచీలో పేలుళ్లు సంభవించాయి. లాహోర్లో అనేక పేలుళ్లు సంభవించిన తర్వాత, కరాచీలో…
Read More » -
జాతియం
Mock Drill: దేశ వ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్
Mock Drill: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత భద్రతా బలగాలు పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై విరుచుకపడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం…
Read More » -
తెలంగాణ
Rajasingh: పాకిస్తాన్పై దాడి సరిపోదు.. యుద్ధం ప్రకటించాలి
Rajasingh: పహల్గాం ఉగ్రదాడికి ధీటుగా సమాధానమిచ్చిన భారత వైమానిక దాడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను తయారుచేస్తున్న ఫ్యాక్టరీ పాకిస్తాన్ అని ఆయన అన్నారు.…
Read More » -
జాతియం
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్’పై పహల్గామ్ బాధిత కుటుంబాలు హర్షం
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్’పై.. పహల్గామ్ బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆనందంతో తనకుకన్నీళ్లు వస్తున్నాయంటోంది సంతోష్ జగ్దలే కుమార్తె అశ్వరి. పాక్లోని ఉగ్ర స్థావరాలే…
Read More » -
అంతర్జాతీయం
Pakistan: రోజులు గడుస్తున్నా కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయ్: పాక్ రక్షణ మంత్రి
Pakistan: రోజులు గడుస్తున్నా కొద్దీ భారత్- పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. భారత్- పాక్ల మధ్య శాంతిని…
Read More »