జాతియం

Madhavi Latha: ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో కూరకుపోయింది

Madhavi Latha: ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన.. పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయే అవినీతిలో కూరుకు పోయిందని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. ఢిల్లీలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారామె.

కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన తప్పుల తడక అని ఆరోపించారు. ముస్లింలను బీసీలలో కలిపి చూపడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో రాబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామంటున్న మాధవీలత.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button