Chandrababu
-
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: ఈనెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi: ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: చంద్రబాబు మాటలకు అర్థాలు వేరు
Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆయన మాటలకు అర్థాలు వేరని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని పట్టించుకోకుండా..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: దావోస్ సదస్సుకు సీఎం చంద్రబాబు బృందం…
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనుంది చంద్రబాబు టీం. స్విట్జర్లాండ్లోని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని అమరావతి కి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ..
AP Cabinet Meeting: సచివాలయంలోని మొదటి బ్లాకు.. మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో ఈ రోజు ఏపి కేబినెట్ భేటీ. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం…
Read More » -
News
Chandrababu: సీఎం రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
Chandrababu: సీఎం రేవంత్రెడ్డికి….ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కోరినట్టు టీటీడీ దర్శనాల కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఏపీకి అమరావతే ఏకైక రాజధాని
Chandrababu: ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని ఫైర్ అయ్యారు. ఐదేళ్ల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఏపీలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
Chandrababu: ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం. సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
AP News:పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా ఇవాళ 5వేల…
Read More » -
News
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు…
Read More »