తెలంగాణ

Revanth Reddy: కొండపోచమ్మ ఘటన పై సీఎం రేవంత్ ఆరా

Revanth Reddy: కొండపోచమ్మ ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను రప్పించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని రేవంత్‌రెడ్డి సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button