తెలంగాణ
Tammineni Veerabhadram: యాదాద్రి జిల్లా రామన్నపేటలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పర్యటన

Tammineni Veerabhadram: యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు స్థలాన్ని తమ్మినేని వీరభద్రం పరిశీలించారు. ప్రజలకు, రైతులకు హాని కలిగించే సిమెంటు కంపెనీ పర్మిషన్లు, అగ్నిమెంట్లను రద్దు చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు