తెలంగాణ

నిర్మల్ జిల్లా భైంసాలో కార్డన్ సెర్చ్

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నయాఆబాధిలో జిల్లా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సరైన పత్రాలు లేని 54 బైకులు, 8 ఆటోలను పోలీసులు గుర్తించారు. ప్రతి ఒక్కరు వాహన పత్రాలను కలిగి ఉండాలని వారు సూచించారు. సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. యువతకు గంజాయిపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button