తెలంగాణ
KTR: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారికి కేటీఆర్ పరామర్శ

KTR: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడిని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పార్టీ నేతలతో కలిసి ఆయన రంగరాజన్ను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయి అని విమర్శించారు కేటీఆర్.